మేడ్చల్ జిల్లా శామీర్పేట తాసిల్దార్ 20 లక్షలు లంచం తీసుకుంటూ  ఏసీబీ పట్టు పడ్డారు

20 లక్షలు #లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్ పేట ఎమ్మార్వో మేడ్చల్ జిల్లా శామీ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో #ఏసీబీ అధికారుల దాడులు… ఎమ్మార్వో సుచరిత డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న #ACB అధికారులు…..…

ఏదులాపురం  మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి

పాలేరు మే 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి రాముడు చెరువు మీదుగా ఖమ్మం-కోదాడ రహదారి వరకు రూ.4.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న…

8వ డివిజన్ వైయస్సార్ కాలనీలో సుమారు 10 కోట్లు విలువ గల ప్రభుత్వ భూమిని కబ్జా కి యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు

ఖమ్మం: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు 8వ డివిజన్ వైఎస్ ఆర్ కాలనీ లో సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు,ప్రముఖ మీడియా చానల్ కు…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

హైదరాబాద్ తెలంగాణ

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి -ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం ఏప్రిల్ 9 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు **విషయం: భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ భద్రాచలం లో ఏప్రిల్ 13 వ తేదీన…

భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణదారుల ఐదు వాహనాలు సీజ్… అక్రమ స్థిర చర ఆస్తులు అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు : పోలీస్ కమిషనర్ ఖమ్మం:(( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి పేద…

ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన నాయకత్వం ఖమ్మం మార్చ్ 31 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు )) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం ఈ యొక్క ఎన్నికఅధ్యక్షుడిగా ధారావత్ సుధాకర్ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి సాంబశివరావు ఎన్నికఖమ్మం జిల్లా ఉప…

శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

వాసవి క్లబ్ ఖమ్మం మరియు వాసవి క్లబ్ గాంధీ చౌక్ వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం ఖమ్మం మార్చి 29 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు గాంధీ చౌక్…

44 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం టిడిపి కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంపార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది,…

You Missed

ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి
మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు
30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు