శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

వాసవి క్లబ్ ఖమ్మం మరియు వాసవి క్లబ్ గాంధీ చౌక్ వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం ఖమ్మం మార్చి 29 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు గాంధీ చౌక్…

44 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం టిడిపి కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంపార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది,…

యుద్ధ ప్రతిపాదికన వెలుగుమట్లలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం మార్చి 28 మన జ్యోతి ప్రతినిధి పెంపటి నాయుడు వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం విద్యుత్,…

శ్రీకర హాస్పటల్ ఆర్థోపెడిక్ ఉచిత మెగా వైద్య శిబిరం

ఖమ్మం మార్చి 28 మన జ్యోతి ప్రతినిధి వెంబటి నాయుడు 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మెగా క్యాంపు చాంబర్ ఆఫ్ కామర్స్ యందు రేపు నిర్వహించుటకు హైదరాబాద్ శ్రీకర హాస్పటల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చేత ప్రారంభించుటకు…

భద్రాచలం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పణ భక్తుల తాకిడితో కిక్కిరిసిన భద్రాద్రి క్షేత్రం రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు…

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ విజయదుంబి

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ ఖమ్మం మార్చి 26 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 981 మంది న్యాయవాదులు ఓటు హక్కు…

ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

సిద్దిపేట జిల్లా మార్చ్ 22 (( మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ ))
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభించడం జరుగుతుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నారు. ప్రైవేటు మోజులో పడొద్దు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.

ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాది. సాంకేతిక నైపుణ్యం ఉండాలి.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల 2 వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నాం. విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలి, ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుంది” అని ముఖ్యమంత్రి  అన్నారు.

48 డివిజన్లో ఇఫ్తార్ విందు

48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లే సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఖమ్మం మార్చ్ 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు బుధవారం నాడు స్థానిక సారథి నగర్ మసీదు నందుపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్…

దంపతులకు ఘనంగా సన్మానించిన బంధుమిత్రులు

50 వ సంవత్సరాల ప్రేమ విలువలు ఆశీర్వాదాలు ప్రయాణాన్ని స్మరించుకుంటున్న దంపతులు ఘనంగా సన్మానించి తీపి జ్ఞాపకాల ఆల్బమ్ అందజేశారుఖమ్మం మార్చి 18 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))గోల్డెన్ జూబ్లీ వేడుకను కుటుంబ సమేతంగా అంగరంగ వైభవంగా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు…

48వ డివిజన్ ఆలే సాయికిరణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగేండ్ల దీపక్ చౌదరి నాళం సతీష్ పాల్గొన్నారు

ఖమ్మం మార్చ్ 17 *(( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు*)) ఈరోజు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లే సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు భారీ ఎత్తున త్రీ టౌన్…

You Missed

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు
హైదరాబాద్ తెలంగాణ
ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి
భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్
ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం
శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం