మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు
సమాజంలో రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు అయితే అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించే నాయకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్…






