హైదరాబాద్ మన జ్యోతి స్టేట్ బ్యూరో వెంపటి విజేందర్

….. రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం లో మంత్రి తుమ్మల కామెంట్స్..
… మంత్రి తుమ్మల కామెంట్స్
…..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్స్ లో నిధులు జమ
….రైతు భరోసా చారిత్రక ఘట్టం
…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రెండున్నర ఏళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు
…..గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రజా పాలన
……దేశంలో ఏ నాయకుడు చేయని విదంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ సాహసోపేత నిర్ణయం
……25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు ఏకకాలంలో రుణమాఫీ
…… రైతులను కష్టాలు పాలు చేసిన వారే నేడు నీతులు చెబుతున్నారు
…..రైతులు మీ పాలన నచ్చక
బంగాళాఖాతంలో కలిపారు
…..రైతు బంధు పేరుతో మిగతా పథకాలు బందు పెట్టీ రైతులను కష్టాలు పాలు చేశారు
…….గత ప్రభుత్వంలో బంధు పెట్టిన 7 వేల కోట్లు రైతు బంధు మా ప్రభుత్వమే ఇచ్చింది
……దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ
……రైతు భీమా ప్రీమియం ఎల్ ఐ.సీ కి ఎలాంటి బాకీ లేదు
…..రైతు భరోసా అంటే పంట భరోసా
…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా కొనసాగుతుంది
……పంటల మార్పిడి లో భాగంగా పామాయిల్ సాగు విస్తరణ ప్రాధాన్యం
….దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగు లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది
…..14 జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణం కొనసాగుతుంది
…..పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు టార్గెట్
…..రైతులకు దీర్ఘ కాలం లాభాలు ఉండే పామాయిల్ సాగు చేపట్టాలి
……ఎల్ నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి
……రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి
….ఐ.టీ నిపుణులు అని చెప్పే కొందరు నాయకులు యూరియా యాప్ ను అవహేళన చేస్తున్నారు
…..అధికారం పోయినోళ్లు కడుపు మంటతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు





