9 లక్షలు లంచం తీసుకుంటూ రిటండెడ్ గా పట్టుబడ్డ బతుల మహేందర్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్

₹9 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్! తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో చిక్కాడు.అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ…

మేడ్చల్ జిల్లా శామీర్పేట తాసిల్దార్ 20 లక్షలు లంచం తీసుకుంటూ  ఏసీబీ పట్టు పడ్డారు

20 లక్షలు #లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్ పేట ఎమ్మార్వో మేడ్చల్ జిల్లా శామీ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో #ఏసీబీ అధికారుల దాడులు… ఎమ్మార్వో సుచరిత డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న #ACB అధికారులు…..…

ఏదులాపురం  మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి

పాలేరు మే 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి రాముడు చెరువు మీదుగా ఖమ్మం-కోదాడ రహదారి వరకు రూ.4.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న…

8వ డివిజన్ వైయస్సార్ కాలనీలో సుమారు 10 కోట్లు విలువ గల ప్రభుత్వ భూమిని కబ్జా కి యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు

ఖమ్మం: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు 8వ డివిజన్ వైఎస్ ఆర్ కాలనీ లో సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు,ప్రముఖ మీడియా చానల్ కు…

You Missed

ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి
మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు
30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు