
ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన నాయకత్వం
ఖమ్మం మార్చ్ 31 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ))
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం ఈ యొక్క ఎన్నిక
అధ్యక్షుడిగా ధారావత్ సుధాకర్
ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి సాంబశివరావు ఎన్నిక
ఖమ్మం జిల్లా ఉప సర్పంచుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఇటీవల నిర్వహించగా ధారావత్ సుధాకర్ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే నాగిరెడ్డి సాంబశివరావు ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు సుధాకర్ సాంబశివరావు అభినందించిన స్టేట్ ప్రెసిడెంట్ లావుడియా రాముల నాయక్ కార్యదర్శి చంద్రశేఖర్ వీరిని అభినందించారు మరియు ఎన్నికైన నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచ్ లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామీణ అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తామని తెలిపారు వివిధ మండలాల నుంచి వచ్చిన ఉప సర్పంచులు ఈ ఎన్నికను స్వాగతిస్తూ కొత్త కమిటీకి అభినందనలు తెలియజేశారు






