భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

ఖమ్మం జూన్ 8 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు రూ.97 లక్షల సుడా నిధులతో సీసీ…

ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక సదుపాయాలు కూసుమంచి జూన్ 8  మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక…

పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతుల విస్తరణ… ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ డిమాండ్ పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేవు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఉపకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం 2030 నాటికి 20…

వామ్మో ప్రభుత్వ ఆస్పత్రి

వైద్యుల నిర్లక్ష్యం పైన హెచ్ఆర్సీ ఆగ్రహంవామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!వైద్యుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సి ఆగ్రహం!!కమిటీ తీర్మానం అనంతరం శాఖ పరమైన చర్యలకు సిద్ధం!!సిబ్బంది డ్యూటీ ల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సూపర్డెంట్ !!!ఖమ్మం, జూన్ 2 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి…

9 లక్షలు లంచం తీసుకుంటూ రిటండెడ్ గా పట్టుబడ్డ బతుల మహేందర్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్

₹9 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్! తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో చిక్కాడు.అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ…

మేడ్చల్ జిల్లా శామీర్పేట తాసిల్దార్ 20 లక్షలు లంచం తీసుకుంటూ  ఏసీబీ పట్టు పడ్డారు

20 లక్షలు #లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్ పేట ఎమ్మార్వో మేడ్చల్ జిల్లా శామీ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో #ఏసీబీ అధికారుల దాడులు… ఎమ్మార్వో సుచరిత డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న #ACB అధికారులు…..…

ఏదులాపురం  మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి

పాలేరు మే 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి రాముడు చెరువు మీదుగా ఖమ్మం-కోదాడ రహదారి వరకు రూ.4.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న…

8వ డివిజన్ వైయస్సార్ కాలనీలో సుమారు 10 కోట్లు విలువ గల ప్రభుత్వ భూమిని కబ్జా కి యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు

ఖమ్మం: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు 8వ డివిజన్ వైఎస్ ఆర్ కాలనీ లో సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు,ప్రముఖ మీడియా చానల్ కు…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

హైదరాబాద్ తెలంగాణ

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

You Missed

30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు
వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం
యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు
సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర
మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు