వామ్మో ప్రభుత్వ ఆస్పత్రి

వైద్యుల నిర్లక్ష్యం పైన హెచ్ఆర్సీ ఆగ్రహం
వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!
వైద్యుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సి ఆగ్రహం!!
కమిటీ తీర్మానం అనంతరం శాఖ పరమైన చర్యలకు సిద్ధం!!
సిబ్బంది డ్యూటీ ల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సూపర్డెంట్ !!!
ఖమ్మం, జూన్ 2 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనేక విమర్శలకు తావిచ్చే విధంగా ఉన్న విధానం మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా వైద్యులు నిర్లక్ష్యం వల్ల 7 నెలల పసికందు యొక్క మూచి వారికి చేతిని కోల్పోయిన ప్రస్తుత విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు రావడం దీనిపై కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ముగ్గురు కమిటీ సభ్యులుగా నీలోఫర్ ఆసుపత్రికి , ఎంజీఎం కు , ఖమ్మం మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ ప్రాంతంలో జరిగిన దానిపై సమగ్ర విచారణ జరిపించి కమిటీ నివేదికను హెచ్ఆర్సీ కమిషనర్ కు అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా కమిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా హెచ్ఆర్సీకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ కమిటీలో పాల్గొంటారు, దీని విషయమై హాస్పటల్ సూపర్డెంట్ నరేందర్ నీ వివరణ కోరగా ఆస్పత్రిలో మా యొక్క వైద్య బృందం, సిబ్బంది ఎవరైతే ఇబ్బంది గురైనటువంటి పిల్లవాడికి సక్రమమైనటువంటి వైద్యం అందించడమే కాకుండా పిల్లవాడు యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది కానీ తన చేతికి సంబంధించినటువంటి రక్తప్రసరణకు సంబంధించిన నరాలు స్టక్ అవడంతో చేతికి ఇన్ఫెక్షన్ ఏర్పడి దానివల్ల మనకు దగ్గర ఉన్నటువంటి వైద్యం అందించాం తదుపరి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కి రిఫర్ చేయటంతో అక్కడికి వెళ్ళినప్పుడు వైద్యులు పరిశీలించి అతని యొక్క చేతికైనా ఇన్ఫెక్షన్ తల్లిదండ్రులకు తెలియజేసి చేతిని తొలగించకపోయినట్లయితే పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం కాబట్ట

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 80 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు