చోరీ కేసులో మహిళా దొంగ అరెస్ట్ చోరీ సొత్తు రికవరీ. ఎస్సై జగదీష్

*చోరీ కేసులో మహిళా దొంగ అరెస్ట్, చోరీ సొత్తు రికవరీ పాలేరు (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 6 ))తిరుమలాయ పాలెం మండల కేంద్రంలో మే 23 న పగిళ్ల రామకృష్ణ ఇంట్లో దొంగతనం జరిగి బంగారం, వెండి వస్తువులు…

ఫోర్జరీ సంతకాలతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన చర్యలు నిల్

అధికారులనే బురిడీ అక్రమాలకు నిలయమైన ఎన్ జి వో సంస్ధ పై చర్యలు తీస్కోండి=ఫోర్జరి సంతకాలతో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేసినా చర్యలు నీల్=అన్యాయాన్ని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్న డిపిఎం=ఉద్యోగాలను తీపిస్తామని బేదిరిస్తున్న డిపిఎం=ది గాడ్ థేరిస్సా సంస్దపై ధ్వజమెత్తిన సభ్యులు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వక్స్ బోర్డు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల ది

వక్ఫ్ భూములను పరిరక్షించాలి ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్ ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 5 )) ఖమ్మంలోని వెలుగుమట్ల శివారు గొల్లగూడెం…

మధిర నియోజకవర్గం కొత్త శకం మొదలైంది

రైతాంగానికి కొత్త శకం… మత్కేపల్లి AMC తో కొత్త దిశ..! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (Mathkepally AMC) ఏర్పాటు చేస్తూ ఫైనల్ జీవో విడుదల.!ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 4 ))…

ప్రతి సోమవారం నూతన కలెక్టరేట్లో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

కలెక్టర్ దరఖాస్తులను సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారం…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి *ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్ మూమెంట్ జరగాలి *జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు నోట్స్ క్లుప్తంగా అందించాలి *ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ…

ఖమ్మం  3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

ఖమ్మం విఎన్బి న్యూ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 4 ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. సోమవారం…

ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలు ఏకాగ్రీవంగా ఎన్నుకున్న బోయపాటి కృష్ణకుమారి

ఖమ్మం మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలలో ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడినారు అందులో కొమ్ము మధు కుమార్13 ఓట్లు,దగ్గు శ్రీనివాసరావు 282 ఓట్లుషేక్ జానీ బాబు 10,సుంకి…

పోల్లేపల్లి రాజీవ్ గృహ కల్పన ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంలో ఉండేందుకు ఉద్యోగ సంఘ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంగా ఉండేందుకు( TGE HEIGHTS)ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నిర్ణయం: ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 3 తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాలు, తమ…

జర్నలిస్టులకి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి దండి సురేష్

జర్నలిస్టులకు సిపిఐ అండగా ఉంటుంది సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ను సన్మానించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఖమ్మం ఆగస్టు  o3 మన జ్యోతి బ్యూరో  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు…

ఎదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన విజయవంతం

ఏదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం ఖమ్మం రూరల్ (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 )) వెంపటి నాయుడు మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఎస్ విజయ్ గారు మాట్లాడుతూ ఏధిలాపురం మున్సిపాలిటీలో…

You Missed

30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు
వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం
యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు
సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర
మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు