ఎంపీ రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసికి సీఎంఆర్ఎఫ్ఎల్ వోసీ పత్రం మంజూరు

ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్లో మంచి నీరు కలుషితమైన వాటర్ వచ్చుచున్నది బాటిల్ నీరు శాంపిల్ గా స్వీకరించవలెను పరిశీలించవలసిందిగా మనవి ఖమ్మం మే 30 (( మన జ్యోతి ప్రతినిధి )) వెంపటి నాయుడు

గౌరవ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యగారికి నమస్కరించినది విన్నవించుకుంటున్నాము ఈరోజు అనగా 30- 05- 2025 సాయంత్రం 36వ డివిజన్ లోని ప్రజలకి అందించే మంచినీళ్లు ఈరోజు ఇలా మురుకులుగా రావడం జరిగింది కావున పరిశీలించి తగిన చర్య…

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్.

అవసరమైతే ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకొని నకిలీ విత్తనాలను కట్టడి చేయాలి. ఖమ్మం మే 30 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసింది. ప్రజా…

గౌడ కమ్యూనిటీ హల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి .

మాజీ ఎమ్యేల్సి శ్రీ బాలసాని లక్ష్మినారాయణ గౌడ్ ఖమ్మం మే 30 మన జ్యోతి బ్యూరో స్థానిక బాలాజీ ఎస్టేట్స్ ఆఫీసులో తెలంగాణ గౌడ సంఘం , గోపా సంఘం ఖమ్మం జిల్లా గౌడ సంఘం ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

రాష్ట్ర మంత్రి తుమ్మల గారిని కలిసిన అశ్వరావుపేట శాసనసభ్యుడు ఆదినారాయణ భద్రాద్రి జిల్లా మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అశ్వరావుపేట…

You Missed

ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి
మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు
30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు