ఖమ్మం మధ్య రైల్వే గేటు వద్ద ఆర్ఓబి గ్రీన్ సిగ్నల్

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్ ఖమ్మం, డిసెంబర్, 16: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్…

సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బీసీ లకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిన పాలక పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకురాలి తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి…

రఘునాధపాలెం మండల అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి అన్నారు

రఘునాథపాలెం/05-12-2025 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు రఘునాథపాలెం ఖమ్మం రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే…మాజీ మంత్రి పువ్వాడ.. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవాలి… ఎన్నికల్లో పోరాడి గెలవాలి కానీ బెదిరింపులతో ఏకగ్రీవం…

యువత రావాలి మార్పు కోసం వచ్చాం మీ ముందుకి పిలుపునిచ్చిన ప్యానల్ అభ్యర్థులుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 12 ))చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సన్నాక సమావేశం కోణార్క్ హోటల్లో ముఖ్య అతిథులు అతిరథ మహారధులు సమక్షంలో నిర్వహించుకున్నారుఉద్దేశం కురివెళ్ల ప్రవీణు అండ్ గొడవర్తి శ్రీనివాసరావు గారి ప్యానల్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య విషయం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శుల ఈసీ నెంబర్స్ ఈ ఫ్యాను అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు వ్యాపారవేత్తల మా యొక్క ఫ్యానుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించవలసిందిగా అధ్యక్షుడిగా కురివెళ్ల ప్రవీణ్ కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు మరియు ఈసీ నెంబర్స్ లక్ష్మీ కాంతారావు మాటేటి కిరణ్ నేరెళ్ల శేషగిరిరావు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానల్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కురువెళ్ల ప్రవీణ్ గారు అభ్యర్థించారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకూరి కృష్ణమూర్తి చిన్నికృష్ణ రావు వేములపల్లి వెంకన్న కొప్పు నరేష్ కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు పసుమర్తి రామ్మోహన్ కమ్మర్తకు మురళి వెండి బంగారం శాఖ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నందగిరి సదానంద చారి కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు హాజరై కురువెల్ల ప్రవీణ్ గారి ప్యానల్ ని మద్దతు తెలియజేశారు వర్తక వ్యాపారవేత్తల సమస్యల్ని వాళ్లకి అండగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించే దిశగా మా యొక్క ప్యానల్ అభ్యర్థులు నీకు మీ వ్యాపారాలకు అండదండగా నిలవడానికి మీ ముందుకు వచ్చాము మార్పు కోసం88 సంవత్సరాల చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ని పునర్ నిర్మించాలని మా లక్ష్యానికి మీ అందరి తోడ్పాటును అం�

ఖమ్మం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం జరిగింది

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 11 చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వ్యాపారులకు వెండి బంగారం శాఖ వర్తకులకు…

శ్రీ జయ విలాసిని డెవలపర్ స్ & కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు బర్త్డే సెలబ్రేషన్స్

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు ముఖ్య అతిథులు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ…

26 నుండి భారత్ గౌరవ్ రైలు యాత్ర సామాన్యులకు అందుబాటు ధరల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పివి వెంకటేష్ తెలియజేశారు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6 26 నుండి భారత్ గౌరవ్ రైలు యాత్రసామాన్యులకు అందుబాటులో ధరలుసౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్‌సిటిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పివి వెంకటేష్ఖమ్మం, అక్టోబర్ 6 ఃఈ నెల 26 నుండి…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్.?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్..? ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడుగా యువకుడు ఉత్సవాంతుడు సమర్ధుడు రాజకీయ పరిపూర్ణ గలిగిన వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రజలకు కావలసిన అభివృద్ధి సంక్షేమాన్ని అందించగల…

టి జి ఓ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఏలూరు శ్రీనివాసరావు పుట్టినరోజు సెలబ్రేషన్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుక

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు **తేదీ: అక్టోబర్ 1, 2025 | స్థలం: ఖమ్మం ఘనంగా ఏలూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు: సేవాభావంతో ఆసుపత్రి పేషెంట్లకు బ్రెడ్, పండ్ల పంపిణీ టీజీవో రాష్ట్ర అధ్యక్షులు మరియుటిజీఈజేఏసీ రాష్ట్ర (జాయింట్…

You Missed

30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు
వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం
యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు
సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర
మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు