రానున్న క్యాబినెట్ విస్తరణలో మున్నూరు కాపు కు మంత్రి పదవి కేటాయించాలి

మున్నూరుకాపు సంఘం 31 వ డివిజన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు ఖమ్మం జూన్ 25 మన జ్యోతి బ్యూరో ఇంతవరకు మంత్రి పదవి లో మున్నూరుకాపు కు ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమని బిసి లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 10…

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ

హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 24 వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్…

ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి

సంగారెడ్డి జిల్లా మునీపల్లి మండలం (( మన జ్యోతి బ్యూరో జూన్ 24 )) పట్లోళ్ల నాగలక్ష్మి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా.పంచాయతీ కార్యదర్శి బుధేరా గ్రామపంచాయతీ కార్యాలయంలో, మెదక్ రేంజ్‌లోని ACB అధికారులు అధికారిక అనుకూలంగా…

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలెక్టరేట్లో కలిసి అభినందనలు తెలియజేశారు

ఖమ్మం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ సదానంద చారిఖమ్మం ((  మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జూన్ 23 ))ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు…

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి

భద్రాద్రి జిల్లా మన జ్యోతి బ్యూరో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.ఈరోజు రూ 2500…

ఎంపీ రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసికి సీఎంఆర్ఎఫ్ఎల్ వోసీ పత్రం మంజూరు

ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్లో మంచి నీరు కలుషితమైన వాటర్ వచ్చుచున్నది బాటిల్ నీరు శాంపిల్ గా స్వీకరించవలెను పరిశీలించవలసిందిగా మనవి ఖమ్మం మే 30 (( మన జ్యోతి ప్రతినిధి )) వెంపటి నాయుడు

గౌరవ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యగారికి నమస్కరించినది విన్నవించుకుంటున్నాము ఈరోజు అనగా 30- 05- 2025 సాయంత్రం 36వ డివిజన్ లోని ప్రజలకి అందించే మంచినీళ్లు ఈరోజు ఇలా మురుకులుగా రావడం జరిగింది కావున పరిశీలించి తగిన చర్య…

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్.

అవసరమైతే ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకొని నకిలీ విత్తనాలను కట్టడి చేయాలి. ఖమ్మం మే 30 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసింది. ప్రజా…

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

స్టేషన్ ఘనపూర్ మే 30 మన జ్యోతి బ్యూరో. నియోజకవర్గంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాను విద్య విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు కళాశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయి పరిశీలన కళాశాలలో సరైన సౌకర్యాలు…

You Missed

30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు
వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం
యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు
సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర
మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు