ఏసీబీ డి ఎస్పీ రమేష్ కు నగదు రివార్డ్ అందజేసిన ఏసీబీ డి జి పీ విజయకుమార్ కొత్తగూడెం (( మన జ్యోతి బ్యూరో మే 30)) వెంపటి నాయుడుఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ ఉమ్మడి జిల్లా లో అత్యధిక అవినీతి కేసుల్లో అరెస్ట్లు చేసినందుకు ఏసీబీ డీజీపీ విజయ్ కుమార్ నుండి ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ కు క్యాష్ రివార్డు దక్కింది.
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం నగరంలో భారీ బైకు ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

మాజీ సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు






