42 డివిజన్లో నిజాంపేటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు తుంబూరి దయాకర్ రెడ్డి వితరణ

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

42వ డివిజన్ నిజాంపేట్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
3 స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం…….

42 డివిజన్లోని నిజాంపేట ప్రాంతంలో త్రీ స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తుంబురు దయాకర్ రెడ్డి,
TRR Ortho యాక్సిడెంట్ కేర్ ప్రముఖ వైద్యులు
MS Ortho సర్జన్
Dr. తోట లక్ష్మణ్,
ఎక్స్ కార్పొరేటర్
తోట రామారావు పాల్గొని ఆ అమ్మవారి మండపంలో పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా
తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మండపాల వద్ద జరిగే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నవరాత్రులకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాగంగా అమ్మవారి మండపాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితన కార్యక్రమాలు నిర్వహించడాన్ని హర్షించారు. ఇటువంటి సేవ దృక్పధ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని వారు వారి కుటుంబాల సుఖశాంతులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

Dr. తోట లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మనమందరం భక్తి పర్వంతో కుంకుమ పూజ అన్న ప్రసాద వితరణ శోభాయాత్ర, నిర్వహించుకోవడం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున శోభ తీసుకొస్తాయని మా హాస్పిటల్ ఉన్న
నిజాంపెట్ ప్రాంతంలో మండపాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని. మీ ఉత్సవ కమిటీ సభ్యులకు నేనెప్పుడూ అందుబాటులో అండదండగా ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ,
తోట రమేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు