రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మన జ్యోతి స్టేట్ బ్యూరో వెంపటి విజేందర్

….. రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం లో మంత్రి తుమ్మల కామెంట్స్..

… మంత్రి తుమ్మల కామెంట్స్

…..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్స్ లో నిధులు జమ

….రైతు భరోసా చారిత్రక ఘట్టం

…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రెండున్నర ఏళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు

…..గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రజా పాలన

……దేశంలో ఏ నాయకుడు చేయని విదంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ సాహసోపేత నిర్ణయం

……25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు ఏకకాలంలో రుణమాఫీ

…… రైతులను కష్టాలు పాలు చేసిన వారే నేడు నీతులు చెబుతున్నారు

…..రైతులు మీ పాలన నచ్చక
బంగాళాఖాతంలో కలిపారు

…..రైతు బంధు పేరుతో మిగతా పథకాలు బందు పెట్టీ రైతులను కష్టాలు పాలు చేశారు

…….గత ప్రభుత్వంలో బంధు పెట్టిన 7 వేల కోట్లు రైతు బంధు మా ప్రభుత్వమే ఇచ్చింది

……దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ

……రైతు భీమా ప్రీమియం ఎల్ ఐ.సీ కి ఎలాంటి బాకీ లేదు

…..రైతు భరోసా అంటే పంట భరోసా

…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా కొనసాగుతుంది

……పంటల మార్పిడి లో భాగంగా పామాయిల్ సాగు విస్తరణ ప్రాధాన్యం

….దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగు లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది

…..14 జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణం కొనసాగుతుంది

…..పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు టార్గెట్

…..రైతులకు దీర్ఘ కాలం లాభాలు ఉండే పామాయిల్ సాగు చేపట్టాలి

……ఎల్ నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి

……రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి

….ఐ.టీ నిపుణులు అని చెప్పే కొందరు నాయకులు యూరియా యాప్ ను అవహేళన చేస్తున్నారు

…..అధికారం పోయినోళ్లు కడుపు మంటతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు

  • Related Posts

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మంత్రి తుమ్మల విశేష కృషి… గిరిజన ప్రాంతంలో విద్యాజ్యోతి – అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల– ఏళ్ల నాటి కల సాకారం– రఘునాథపాలెంలో 13 ఎకరాల్లో గురుకుల్‌ పాఠశాల– 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన–…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 12 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 14 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 31 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 24 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 59 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 46 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి