యువత రావాలి మార్పు కోసం వచ్చాం మీ ముందుకి పిలుపునిచ్చిన ప్యానల్ అభ్యర్థులుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 12 ))చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సన్నాక సమావేశం కోణార్క్ హోటల్లో ముఖ్య అతిథులు అతిరథ మహారధులు సమక్షంలో నిర్వహించుకున్నారుఉద్దేశం కురివెళ్ల ప్రవీణు అండ్ గొడవర్తి శ్రీనివాసరావు గారి ప్యానల్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య విషయం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శుల ఈసీ నెంబర్స్ ఈ ఫ్యాను అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు వ్యాపారవేత్తల మా యొక్క ఫ్యానుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించవలసిందిగా అధ్యక్షుడిగా కురివెళ్ల ప్రవీణ్ కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు మరియు ఈసీ నెంబర్స్ లక్ష్మీ కాంతారావు మాటేటి కిరణ్ నేరెళ్ల శేషగిరిరావు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానల్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కురువెళ్ల ప్రవీణ్ గారు అభ్యర్థించారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకూరి కృష్ణమూర్తి చిన్నికృష్ణ రావు వేములపల్లి వెంకన్న కొప్పు నరేష్ కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు పసుమర్తి రామ్మోహన్ కమ్మర్తకు మురళి వెండి బంగారం శాఖ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నందగిరి సదానంద చారి కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు హాజరై కురువెల్ల ప్రవీణ్ గారి ప్యానల్ ని మద్దతు తెలియజేశారు వర్తక వ్యాపారవేత్తల సమస్యల్ని వాళ్లకి అండగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించే దిశగా మా యొక్క ప్యానల్ అభ్యర్థులు నీకు మీ వ్యాపారాలకు అండదండగా నిలవడానికి మీ ముందుకు వచ్చాము మార్పు కోసం88 సంవత్సరాల చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ని పునర్ నిర్మించాలని మా లక్ష్యానికి మీ అందరి తోడ్పాటును అం�
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం నగరంలో భారీ బైకు ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

మాజీ సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు













