తెలంగాణ జాతి పిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ ఉద్యమ దిశ, దశ అన్ని తనై ఉద్యమాన్ని సరైన ఫంధాలో నడిపిన నాయకుడు,విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘన నివాళులర్పించారు

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 6 )) వెంపటి నాయుడు
దాసలాపురం లో ని ఆచార్య జయశంకర్ వారధి వద్ద గల జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వర రావు,ప్రధాన కార్యదర్శి పెందోట సోమేశ్వరా చారి,ఉపాధ్యక్షులు విజయగిరి సదానందా చారి,కోశాధికారి వెగ్గలం వెంకటేశ్వర్లు, నాయకులు ఇనుగుర్తి వెంకటేశ్వర్లు,విశ్వనాథుల పాపా చారి,గంటల తిరుపతా చారి నగర అధ్యక్షులు గౌరోజు వసంత్ బాబు,కోశాధికారి నందిగామ వీరబ్రహ్మ చారి,నేలకొండ వీరాచారి,డాక్టర్ ఎంఎం చారి,వీరభద్రం,నాగార్జునపు బ్రహ్మాం తదితరులు పాల్గొని సారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన తన ఊపిరిగా తొలి ఉద్యమం నుండి మలి ఉద్యమానికి దిశా,దశ నిర్దేశం చేసి తనదైన ఎత్తుగడలతో ఉద్యమ నాయకులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప సింధాంతకర్త అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సారు తో పాటు 36 మంది విశ్వబ్రాహ్మణ యువకులు ఆత్మ బలిదానాలతో ఏర్పడిన స్వరాష్ట్రంలో 12 సంవత్చ రాలలో విశ్వబ్రాహ్మణులకు ఒరిగినది ఏమీలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్లు పాలక వర్గాన్ని నియమించి దానికి 2000 కోట్ల రూపాయలను కేటాయించాలని,తద్వారా విశ్వబ్రాహ్మణ చేతి వృత్తులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు