రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆగిన గుండె
తెచ్చిన లోన్లు కట్టలేక..వచ్చే డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగి మనోవేదన గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి నెల్లికుదురు, జూన్ 25 మన జ్యోతి బ్యూరో . వెంపటి నాయుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం…
ఖమ్మం నగర సుందరీకరణ లక్ష్యంగా ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు
పరిశుభ్రమైన ఖమ్మం నగరం తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ వరదయ్య నగర్ లో పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో…
రానున్న క్యాబినెట్ విస్తరణలో మున్నూరు కాపు కు మంత్రి పదవి కేటాయించాలి
మున్నూరుకాపు సంఘం 31 వ డివిజన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు ఖమ్మం జూన్ 25 మన జ్యోతి బ్యూరో ఇంతవరకు మంత్రి పదవి లో మున్నూరుకాపు కు ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమని బిసి లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 10…
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ
హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 24 వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్…
ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి జిల్లా మునీపల్లి మండలం (( మన జ్యోతి బ్యూరో జూన్ 24 )) పట్లోళ్ల నాగలక్ష్మి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా.పంచాయతీ కార్యదర్శి బుధేరా గ్రామపంచాయతీ కార్యాలయంలో, మెదక్ రేంజ్లోని ACB అధికారులు అధికారిక అనుకూలంగా…
జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలెక్టరేట్లో కలిసి అభినందనలు తెలియజేశారు
ఖమ్మం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ సదానంద చారిఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జూన్ 23 ))ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు…
బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
భద్రాద్రి జిల్లా మన జ్యోతి బ్యూరో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.ఈరోజు రూ 2500…
ఎంపీ రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసికి సీఎంఆర్ఎఫ్ఎల్ వోసీ పత్రం మంజూరు
ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ…
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్లో మంచి నీరు కలుషితమైన వాటర్ వచ్చుచున్నది బాటిల్ నీరు శాంపిల్ గా స్వీకరించవలెను పరిశీలించవలసిందిగా మనవి ఖమ్మం మే 30 (( మన జ్యోతి ప్రతినిధి )) వెంపటి నాయుడు
గౌరవ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యగారికి నమస్కరించినది విన్నవించుకుంటున్నాము ఈరోజు అనగా 30- 05- 2025 సాయంత్రం 36వ డివిజన్ లోని ప్రజలకి అందించే మంచినీళ్లు ఈరోజు ఇలా మురుకులుగా రావడం జరిగింది కావున పరిశీలించి తగిన చర్య…
















