ప్రతి సోమవారం నూతన కలెక్టరేట్లో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్
కలెక్టర్ దరఖాస్తులను సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారం…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి *ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్ మూమెంట్ జరగాలి *జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు నోట్స్ క్లుప్తంగా అందించాలి *ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ…
ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్
ఖమ్మం విఎన్బి న్యూ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 4 ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. సోమవారం…
ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలు ఏకాగ్రీవంగా ఎన్నుకున్న బోయపాటి కృష్ణకుమారి
ఖమ్మం మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలలో ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడినారు అందులో కొమ్ము మధు కుమార్13 ఓట్లు,దగ్గు శ్రీనివాసరావు 282 ఓట్లుషేక్ జానీ బాబు 10,సుంకి…
ఎదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన విజయవంతం
ఏదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం ఖమ్మం రూరల్ (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 )) వెంపటి నాయుడు మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఎస్ విజయ్ గారు మాట్లాడుతూ ఏధిలాపురం మున్సిపాలిటీలో…
ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 01 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం, ఆగస్టు 1:ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని…
ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు
సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం…..మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31 భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు…
ముఖ్యమంత్రి మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారితో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ తో
జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ….. సీఎం రేవంత్ రెడ్డి *భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడాలి *పిడుగుపాటు వల్ల మానవ, పశువు ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు…
ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునీకరణ పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి
సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి…
















