రైస్ మిల్లర్ల యాజమానులతో AMC చైర్మెన్ సమీక్ష సమావేశo

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) వెంపటి నాయుడురైస్ మిల్లర్లు,ట్రేడింగ్,ప్రాసెసింగ్ సంబంధించి తప్పనిసరిగా మార్కెట్ నుండి లైసెన్స్ పునర్ధరించుకొవాలి…ఇల్లందు మార్కెట్ కమిటిరైస్ మిల్లర్ల యజమానలతో ఈ రోజు మార్కెట్ కార్యాలయం నుందు ఇల్లందు మార్కెట్ కమిటి…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతిలతో కలిసి స్వర్గీయ రేగా లక్ష్మీనర్సమ్మకు నివాళులు

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావులు మాజీ…

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది!

2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది! అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు! న్యూఢిల్లీ జాతీయ దినపత్రిక (( మన జ్యోతి ప్రచురించడం అయినది జులై 05…

సన్నిధి ఆశ్రమంలో అన్నదానం చేసిన కాంగ్రెస్ నేత

మహబూబ్ నగర్ టౌన్ (( మన జ్యోతి ప్రతినిధి జులై 05 )) మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు నెంబర్ 5 కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బి.అజయ్ కుమార్ వారి తండ్రిగారైన కీర్తి శేషులు…

రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల…

ఇందిరమ్మ ప్రభుత్వం తోనే అభివృద్ధి

ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన…

నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల ఖమ్మం జూలై…

46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని సన్మానించిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ

ఖమ్మం కార్పొరేషన్ జూన్ 29 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) ఇటీవల నియమించిన మున్నూరు కాపు సంఘం డివిజన్ కమిటీలలో భాగంగా 46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని 46…

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య, కోశాధికారిగా కంచె సత్యనారాయణలు ఎన్నికయ్యారు

హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 29 వేదిక జలవిహార్ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు ఉత్సాహభరిత వాతావరణంలో సజావుగా, పారదర్శకంగా,ప్రశాంతంగా జరిగాయి.హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్…

You Missed

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు
ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ
భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల
ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు
పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క