శ్రీ జయ విలాసిని డెవలపర్ స్ & కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు బర్త్డే సెలబ్రేషన్స్

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు

ముఖ్య అతిథులు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు , మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు రంగారావు , మానుకొండ రాధా కిషోర్

ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి . ముఖ్య అతిథులుగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు , మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు రంగారావు , మానుకొండ రాధా కిషోర్ లు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు . పదిమందికి సేవ చేసే గుణశాలి , సహాయం కోసం వస్తే కాదనుకుంటా చేసే వ్యక్తి , నిరుపేద ప్రజల మనిషి , బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి , ఎటువంటి స్వార్థం లేకుండా అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తి రాంబాబు . దినం దినం అభివృద్ధి చెందుతూ నలుగురికి జీవనోపాధి కల్పిస్తూ నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో , సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు . చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఇంత ఎత్తు ఎదిగిన రాంబాబును ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని సూచించారు . తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఎన్నో చేశారు . దాన వీర శూర కర్ణ కి మరో పేరు రాంబాబు తన బర్త్డే వేడుకల్లో పాల్గొనడం మాకెంతో సంతోషకరంగా ఉందన్నారు . ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు మాట్లాడుతూ తను బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా గ్రామాలలో , మండలాలో ఫ్లెక్సీలు పెట్టుకుని కేకులు కట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో శెట్టి రంగారావు , బానోతు ఉత్తేజ్ , డి బ్రహ్మం , నున్న రామారావు , తమ్మిశెట్టి పరశురాం , పాల్వంచ రామారావు , బివి రాఘవులు , బి శ్రీనివాసరావు , ఖాజా భాయ్ , భాగం శీను , దోబ్బల సురేష్ , టీవీ రాజు , జహీర్ భాయ్ , చేన్ను కొండయ్య , ఆకుమయ్య , ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు వైద్య కళాశాల పనులను…

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 0 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 17 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 26 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 17 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 24 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర