వీలిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు సెప్టెంబర్ 23 విలీన గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు కృషి….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా…
ట్విట్టర్లో టిల్లు… ముందు మీ ఇంటిని పార్టీని చక్కబెట్టుకో!!
పాలేరు మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు సెప్టెంబర్ 18 “ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని… పార్టీని చక్కబెట్టుకో!!” ఏదులాపురం మున్సిపాలిటీ : “నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ … ముందు నీ…
శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్న 79 సంవత్సరాల వృద్ధురాలికి అరుదైన శాస్త్ర చికిత్స అందించిన కాపాడిన యశోద హాస్పిటల్ సోమాజిగూడ
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 79 సంవత్సరాల వృద్ధులను అరుదైన శాస్త్ర చికిత్స అందించి కాపాడిన యశోద హాస్పిటల్స్ పల్మోనాలజీ బృందం ఖమ్మం మమత హాస్పిటల్ రోడ్డు ప్రాంతానికి చెందిన 79 సంవత్సరాల వృద్ధురాలు శ్రీమతి మేదరపు జానికమ్మ శ్వాసకోశ వ్యాధి మరియు…
ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు సెప్టెంబర్ 3 హనుమంతుని గుడి లేని గ్రామం, గూడెం ఉండొచ్చు గాని, ఇందిరమ్మ ఇండ్లు లేని తండా, గూడెం, గ్రామం ఉండదు… సీఎం రేవంత్ రెడ్డి *అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ…
ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమం అభివృద్ధి పాలన అందించటమే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి
ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…
కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయాలని మున్నూరు కాపు సంఘం నాయకులు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేశారు
ఖమ్మం ఆగస్టు 28 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) కమ్యూనిటీ హల్ కు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలి. జిల్లా కలెక్టర్ కు మున్నూరుకాపు సంఘ నాయకుల వినతి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న…
57వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల కార్పొరేటర్
ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఆగస్టు 24)) రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *57వ డివిజన్ లో రోడ్డు, డ్రైనేజ్…
ఇల్లందు నియోజకవర్గంలో 22 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్య
భద్రాది జిల్లా (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 18)) ఇల్లందు నియోజకవర్గంలో రూ. 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర…
79 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్
సత్తుపల్లి పట్టణం – స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న..సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 )) స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా సత్తుపల్లి…
















