సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
బీసీ లకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిన పాలక పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకురాలి తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి…
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా..!! హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా…
రఘునాధపాలెం మండల అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి అన్నారు
రఘునాథపాలెం/05-12-2025 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు రఘునాథపాలెం ఖమ్మం రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే…మాజీ మంత్రి పువ్వాడ.. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవాలి… ఎన్నికల్లో పోరాడి గెలవాలి కానీ బెదిరింపులతో ఏకగ్రీవం…
ఖమ్మం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం జరిగింది
ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 11 చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వ్యాపారులకు వెండి బంగారం శాఖ వర్తకులకు…
శ్రీ జయ విలాసిని డెవలపర్ స్ & కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు బర్త్డే సెలబ్రేషన్స్
ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు ముఖ్య అతిథులు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ…
26 నుండి భారత్ గౌరవ్ రైలు యాత్ర సామాన్యులకు అందుబాటు ధరల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పివి వెంకటేష్ తెలియజేశారు
ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6 26 నుండి భారత్ గౌరవ్ రైలు యాత్రసామాన్యులకు అందుబాటులో ధరలుసౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సిటిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పివి వెంకటేష్ఖమ్మం, అక్టోబర్ 6 ఃఈ నెల 26 నుండి…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్.?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్..? ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడుగా యువకుడు ఉత్సవాంతుడు సమర్ధుడు రాజకీయ పరిపూర్ణ గలిగిన వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రజలకు కావలసిన అభివృద్ధి సంక్షేమాన్ని అందించగల…
ప్రధాని నరేంద్ర మోడీ చేతులతో అవార్డు తాళ్లూరి పల్లవి కి హర్షం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి జిల్లా ప్రజలు
పల్లవికి జాతీయ అవార్డు..మంత్రి పొంగులేటి అభినందన ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 4 పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన పల్లవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని… ఇది యువతకు ప్రేరణ కలిగించే…
















