ఖమ్మం మార్చ్ 17 *(( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు*))
ఈరోజు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లే సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు భారీ ఎత్తున త్రీ టౌన్ ప్రజలు
భారీ ఎత్తున ఈ యొక్క ఇఫ్తార్ విందుకు హాజరైనారు
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖమ్మం కార్పొరేషన్ నాగండ్ల దీపక్ చౌదరి నాళ్ళ సతీష్ దానాల రమణ పత్తి శీను బాణాల లక్ష్మణ్ కన్నం కృష్ణ ప్రార్థనలో పాల్గొని ఇఫ్తార్ విందు ప్రారంభించి ముస్లిం సోదరులను ఉద్దేశించి హిందూ ముస్లింలందరూ సోదర సోదరీమణుల లాగా కలిసిమెలిసి ఉండాలని అందరూ సమానంగా బెధాభిప్రాయాలు లేకుండా సమాజంలో పరస్పర సహకారంతో ఉండాలని హితవు పలికారు
ఈ కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు










